చేవెళ్ల బస్స్టాండ్లో విషాద సంఘటన చోటు చేసుకుంది. బస్సు ఎక్కడానికి ప్రయత్నించిన మైనర్ బాలుడు అదుపు తప్పి బస్సు చక్రాల కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో మైనర్ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. రద్దీగా ఉన్న బస్సులను ఎక్కవద్దని, బస్సు ఫుట్బోర్డు పై నిలబడొద్దని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విద్యార్థులకు, ప్రజలకు సూచించారు. అధిక రద్దీ కారణంగా మైనర్ బాలుడు చనిపోయాడని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
చేవెళ్ల బస్స్టాండ్లో విషాద సంఘటన..
Feb 9 2020 3:20 PM | Updated on Mar 22 2024 11:10 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement