సిరిసిల్లకు రైలు కూత వినిపిస్తాం | Ktr fires on TDP Congress Alliance | Sakshi
Sakshi News home page

సిరిసిల్లకు రైలు కూత వినిపిస్తాం

Nov 2 2018 7:09 PM | Updated on Mar 22 2024 11:31 AM

కేంద్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని సర్వేలు చెబుతున్నాయని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ అన్నారు. సిరిసిల్ల కాలేజీ గ్రౌండ్ లో కేటీఆర్‌ కృతజ్ఞత సభలో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ సహకారం లేకుండా ఏ పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. ముసలి నక్క, గుంటనక్కలా కాంగ్రెస్ టీడీపీ నేతలు కాచుకుని కూర్చున్నారని ఎద్దేవా చేశారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement