సిరిసిల్లకు రైలు కూత వినిపిస్తాం
కేంద్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని సర్వేలు చెబుతున్నాయని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల కాలేజీ గ్రౌండ్ లో కేటీఆర్ కృతజ్ఞత సభలో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ సహకారం లేకుండా ఏ పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. ముసలి నక్క, గుంటనక్కలా కాంగ్రెస్ టీడీపీ నేతలు కాచుకుని కూర్చున్నారని ఎద్దేవా చేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు