ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్కు ఊహించని విధంగా ఎదురుదెబ్బ తగిలింది. గుంటూరు జిల్లా మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోటస్ పాండ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆమె కలిశారు.
Mar 21 2019 7:18 PM | Updated on Mar 22 2024 11:29 AM
ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్కు ఊహించని విధంగా ఎదురుదెబ్బ తగిలింది. గుంటూరు జిల్లా మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోటస్ పాండ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆమె కలిశారు.