ఈత కోసం వెళ్లి ఇంజనీరింగ్‌ విద్యార్థులు గల‍్లంతు | four students drown in west godavari | Sakshi
Sakshi News home page

ఈత కోసం వెళ్లి ఇంజనీరింగ్‌ విద్యార్థులు గల‍్లంతు

Jan 7 2018 12:48 PM | Updated on Mar 22 2024 11:03 AM

పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం భోగాపురం వద్ద చెరువులోకి ఈతకు దిగిన నలుగురు విద్యార్థులు గల‍్లంతయ్యారు. ఆదివారం సెలవు రోజు కావడంతో నలుగురు ఇంజనీరింగ్‌ విద్యార్థులు సరదాగా ఈత కొట్టేందుకు చెరువులోకి దిగారు

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement