జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. ఏర్పేడు మండలం ల్యాంకో ఫ్యాక్టరీ సమీపంలో ఆగివున్న లారీని ఓ కారు వేగంగా ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
Oct 13 2017 5:28 PM | Updated on Mar 22 2024 11:03 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement