‘అక్కడ రాజధాని సాధ్యం కాదని అప్పుడే చెప్పారు’ | Botsa Satyanarayana Slams Chandrababu Over Decentralized Development | Sakshi
Sakshi News home page

‘అక్కడ రాజధాని సాధ్యం కాదని అప్పుడే చెప్పారు’

Jan 4 2020 9:06 PM | Updated on Mar 21 2024 8:24 PM

ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నగరంలోని తుకివాకంలో బయోగ్రీన్‌ సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. తిరుపతిలో తాగునీటి సమస్య పరిష్కరించడానికి ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు. గరుఢవారధి పనులను పరిశీలించామని అన్నారు. రూ. 9 కోట్లతో ప్రకాశం పార్క్‌ని అభివృత్ధి చేస్తున్నామని అన్నారు. తిరుపతిలో డ్రైనేజీ వ్యవస్థ , రోడ్ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధమయ్యాయని అన్నారు. తిరుపతి అర్బన్‌ డెవెలప్‌మెంట్‌ పెరిధిని పెంచాలని నిర్ణయించామని దానిలో భాగంగానే మాస్టర్‌ ప్లాన్‌ రూపొందిస్తామని అన్నారు. శ్రీకాళహస్తి పట్టణాబివృద్ధికోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని అన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement