కోర్టుకెళ్లి తప్పు చేశాం..! | AP Government Disappointment on DG Transfer Issue | Sakshi
Sakshi News home page

కోర్టుకెళ్లి తప్పు చేశాం..!

Mar 30 2019 10:40 AM | Updated on Mar 22 2024 11:30 AM

కేంద్ర ఎన్నికల కమిషన్‌ (సీఈసీ) ఆదేశాలను సవాల్‌ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం తలబొప్పికట్టేలా చేసింది. దీంతో యూటర్న్‌ తీసుకుని రాష్ట్ర నిఘా విభాగం అధిపతి (ఇంటెలిజెన్స్‌ డీజీ) ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. నిఘా విధులను పక్కనపెట్టి టీడీపీ సేవలో తరిస్తున్న ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన ఆదేశాలను పాటించాల్సింది పోయి కోర్టులో సవాల్‌ చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ పరువు పోయిందనే అంశం ఉన్నతస్థాయి అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement