ఐబీ హెచ్చరికల నేపథ్యంలో డీజీపీ సమీక్ష | AP DGP RP Thakur Review on Oil, Gas Companies | Sakshi
Sakshi News home page

ఐబీ హెచ్చరికల నేపథ్యంలో డీజీపీ సమీక్ష

May 12 2019 6:03 PM | Updated on Mar 22 2024 10:40 AM

ఐబీ హెచ్చరికల నేపథ్యంలో ఏపీ పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. తూర్పు తీరంలో ఉన్న ఆయిల్‌, గ్యాస్‌ కంపెనీల భద్రతపై ఏపీ డీజీపీ ఠాకూర్‌ ఆదివారం సమీక్షించారు. ఈ నేపథ్యంలో కాకినాడలో ఆయన పోలీసులు అధికారులతో మాట్లాడారు. మరోవైపు ఏవీబీ బోర్డర్‌లో జరిగిన ఘటనలపై డీజీపీ, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి పరిస్థితులను తెలుసుకున్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement