టాలీవుడ్ ప్రముఖులు కీలక భేటీ

ఇటీవల పలు దుమారాలు టాలీవుడ్‌ను కుదిపేస్తున్న నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన అగ్ర హీరోలు మంగళవారం రాత్రి భేటీ అయ్యారు. అన్నపూర్ణ స్టూడియోలో మంగళవారం రాత్రి ఏడు గంటల నుంచి ఈ భేటీ జరుగుతోంది. తెలుగు చిత్ర పరిశ్రమ అగ్ర హీరోలు చిరంజీవి, రాంచరణ్, మహేశ్‌బాబు, అల్లు అరవింద్‌, అల్లు అర్జున్‌, అల్లు శిరీష్‌, నాగచైతన్య, సుమంత్‌, నాగబాబు, నాని తదితర దాదాపు 20 మంది హీరోలు, సినీ ముఖ్యులు ఈ భేటీలో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top