రైతులపై చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు | Chandrababu naidu controversial comments on farmers | Sakshi
Sakshi News home page

Feb 24 2018 12:21 PM | Updated on Mar 21 2024 9:00 PM

ఉండవల్లిలోని ప్రజాదర్భార్‌ హాల్‌లో ఈ-ప్రగతి ఐఎస్‌బీ గ్రాడ్యుయేషన్‌ సర్టిఫికెట్ల ప్రదానోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో సారి రైతులనుద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సబ్సిడీలకు ప్రజలు బానిసలయ్యారన్నారు.ఇన్ పుడ్ సబ్సిడీ, క్రాప్ సబ్సిడీలకి జనం అలవాటు పడిపోయారు అంటూ మరోసారి రైతులను కించపరుస్తూ మాట్లాడారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement