తొలిరోజే చంద్రబాబుకు షాక్ తగిలింది | ysrcp mla kotamreddy sridharreddy lashes out at chandra babu | Sakshi
Sakshi News home page

Mar 6 2017 1:01 PM | Updated on Mar 22 2024 11:07 AM

రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతిలో తొలిసారి జరుగుతున్న ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల తొలిరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు షాక్ తగిలిందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబుకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసిందని చెప్పారు.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement