‘రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీని సర్కార్‌ ఎగ్గొట్టింది’ | ys jagan speech in assembly input subsidy issue | Sakshi
Sakshi News home page

Mar 22 2017 10:15 AM | Updated on Mar 21 2024 6:45 PM

రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల విషయంలో చంద్రబాబు సర్కార్‌ కుటిల వైఖరిని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అసెంబ్లీలో ఎండగట్టారు‌. ఎన్నికల హమీలను తుంగలోకి తొక్కి ప్రభుత్వం రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఎగరగొట్టిందని ఆయన ఆరోపించారు. 2013 నుంచి మొత్తం రూ. 8వేల కోట్లకు గాను సర్కార్ ఇచ్చింది కేవలం రూ. 1500కోట్లు మాత్రమేనని... మిగిలిన రూ.6వేల 400 కోట్ల సంగతేంటని వైఎస్‌ జగన్‌ నిలదీశారు‌.

Advertisement
 
Advertisement
Advertisement