ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వంగవీటి రాధా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు కనీసం కామన్ సెన్స్ లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వంగవీటి రాధా బుధవారం విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడు సీఎం స్థాయికి తగ్గట్టు హుందాగా ప్రవర్తించాలని సూచించారు. విజయవాడలో రంగాపై వ్యాఖ్యల నేపథ్యంలో ఏం జరిగిందో తెలుసుకోకుండా చంద్రబాబు మాట్లాడారని అని అన్నారు.
Sep 6 2017 4:30 PM | Updated on Mar 22 2024 11:03 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement