కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తోందని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. మత శక్తులను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ కేడర్ అప్రమత్తంగా ఉండాలన్నారు. సోమవారం గాంధీభవన్లో కాంగ్రెస్ 131వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పార్టీ జెండా ఆవిష్కరించారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బీజేపీ సర్కార్ చేసిన ప్రయత్నాలను కాంగ్రెస్ అడ్డకుని తీరుందని ధీమా వ్యక్తం చేశారు.
'కాంగ్రెస్ కేడర్ అప్రమత్తంగా ఉండాలి'
Published Tue, Dec 29 2015 7:02 AM
Advertisement
తప్పక చదవండి
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement