జేసీ దివాకర్రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

జేసీ దివాకర్రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

Published Sun, Nov 29 2015 3:13 PM

అనంతపురం ఎంపీ జేసీ దివాకర్రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రూ. 5 పెట్టి టీ కొంటున్నప్పుడు రూపాయికే చౌకధర బియ్యం ఎందుకివ్వాలని ప్రశ్నించారు.

Advertisement
Advertisement