చంద్రబాబును ఆదర్శంగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామానికో నయీం తయారయ్యాడని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఆయన నారా చంద్రబాబు కాదని, నయీం చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. ఏపీలో అవినీతి, దోపిడీ విచ్చలవిడిగా జరుగుతున్నాయన్నారు. హైదరాబాద్లో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు
Sep 28 2016 7:41 PM | Updated on Mar 20 2024 1:45 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement