'అధికారుల వేధింపులే నా భర్త మృతికి కారణం' | si-rama-krishna-reddy-commits-suicide | Sakshi
Sakshi News home page

Aug 17 2016 9:18 AM | Updated on Mar 22 2024 11:23 AM

ఉన్నతాధికారుల వేధింపులే తన భర్త మృతికి కారణమని ఆయన భార్య ఆరోపిస్తున్నారు. ఎస్‌ఐ రామకృష్ణారెడ్డిది నల్లగొండ జిల్లా, మఠంపల్లి మండలం బక్కమంత్రగూడెం స్వస్థలం, ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎస్ఐ మృతదేహాన్ని గజ్వేల్‌ ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement