భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు గురువారం రికార్డుస్థాయి లాభాలతో ముగిసాయి. గురువారం నాటి మార్కెట్ లో ప్రధాన సూచీలు నిఫ్టీ 8180 పాయింట్ల, సెన్సెక్స్ 27358 పాయింట్ల ఇంట్రాడే లైఫ్ టైమ్ హైని తాకాయి. మార్కెట్ ముగింపులో సెన్సెక్స్ 248 పాయింట్ల లాభంతో 27346 పాయింట్ల వద్ద, నిఫ్టీ 78 పాయింట్ల వృద్ధితో 8169 వద్ద క్లోజయ్యాయి. సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో డీఎల్ఎఫ్ అత్యధికంగా 5 శాతం, హెచ్ సీఎల్ టెక్ 4, టెక్ మహీంద్ర 3, రిలయన్స్, ఇండస్ ఇండియా బ్యాంక్ లు 2 శాతానికి పైగా లాభాల్ని నమోదు చేసుకున్నాయి. కెయిర్న్ ఇండియా, అంబుజా సిమెంట్స్, సిప్లా, సెసా స్టెరిలైట్, ఎం అండ్ ఎం కంపెనీల షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.
సెన్సెక్స్ రికార్డు ముగింపు!
Published Thu, Oct 30 2014 6:32 PM
Advertisement
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement