కన్నవారి ఆశలు...గల్లంతు | priest-and-displaced-hopes | Sakshi
Sakshi News home page

Jun 9 2014 10:25 AM | Updated on Mar 21 2024 6:35 PM

సర్వత్రా విషాదం అలముకుంది.. తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.. హిమాచల్‌ప్రదేశ్ విహారయాత్ర విషాదంగా మారి నగరానికి చెందిన 24 మంది విద్యార్థులు గల్లంతైన ఘటన సిటీవాసులను తీవ్రంగా కలచివేసింది. విహారయాత్రకు వెళ్లిన తమ పిల్లలు త్వరలో తిరిగి వస్తారని ఆశగా ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకీ వార్త తీరని గుండెకోతను మిగిల్చింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement