పార్టీ డబ్బులపై పెత్తనం నాదే: పన్నీర్ | panneer selvam asks banks not to allow anyone to access party funds | Sakshi
Sakshi News home page

Feb 9 2017 11:11 AM | Updated on Mar 22 2024 10:55 AM

తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మరోసారి తిరుగుబాటు చేశారు. పార్టీ కోశాధికారి పదవి నుంచి తనను తప్పించినా, దాన్ని ఒప్పుకోవడం లేదు. తనను తప్పించడం పార్టీ నిబంధనల ప్రకారం అక్రమమని, అందువల్ల తన అనుమతి లేకుండా ఎవరూ అన్నాడీఎంకే ఖాతాలలో ఉన్న డబ్బులు తీసుకోడానికి అనుమతించొద్దని బ్యాంకులకు లేఖలు రాశారు.

Advertisement
 
Advertisement
Advertisement