సినీ నటుడు మోహన్బాబు మంగళవారం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన మాట్లాడుతూ రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో విష్ణుతో కలసి నటించిన 'రౌడీ' చిత్రం ఏప్రిల్లో అభిమానుల ముందుకు రానుందన్నారు. ఇద్దరిలో ఎవరి నటన బాగుంటుందో అభిమానులే తేల్చాలని మోహనబాబు వ్యాఖ్యానించారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడనని.. అవసరమైనపుడు మాట్లాడతానని ఆయన తెలిపారు.
Mar 18 2014 11:35 AM | Updated on Mar 21 2024 8:10 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement