‘48 గంటల్లో దేశం విడిచిపెట్టి వెళ్లిపోండి’ | MNS Gives 48-hour ultimatum to Pakistani artists to leave India | Sakshi
Sakshi News home page

Sep 23 2016 7:42 PM | Updated on Mar 22 2024 10:40 AM

ఉడీ ఉగ్రవాద ఘటన నేపథ్యంలో మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎమ్మెన్నెస్) పాకిస్థాన్ నటీనటులు, ఆర్టిస్టులకు అల్టిమేటం జారీ చేసింది. వీరంతా 48 గంటల్లో ఇండియా వదిలిపెట్టి వెళ్లి పోవాలని ఎమ్మెన్నెస్ కు చెందిన చిత్రపట్ కర్మచారి సేన హెచ్చరించించింది. భారతదేశంలో నివసిస్తున్న పాకిస్థాన్ ఆర్టిస్టులు మూటముళ్లె సర్దుకుని వెళ్లిపోవాలని చిత్రపట్ సేన అమేయ్ ఖోపాక్ అన్నారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement