హైదరాబాద్లో సెక్షన్-8 అమలుకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకొనేది లేదని గవర్నర్ నరసింహన్కు ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే కుట్రలను ప్రతిఘటించేందుకు వెనుకాడేది లేదని తేల్చిచెప్పారు. మంగళవారం ఉదయం రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు వారు సమావేశమయ్యారు.
Jun 24 2015 6:51 AM | Updated on Mar 22 2024 11:04 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement