‘ప్రైవేట్’ వైద్యం‘ | Healing Stripes Hospital | Sakshi
Sakshi News home page

Sep 14 2015 10:36 AM | Updated on Mar 20 2024 3:45 PM

రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రులను ప్రైవేటు పరంచేసే ప్రక్రియ అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. మొన్నటికి మొన్న చిత్తూరు జిల్లా ఆస్పత్రిని అపోలో యాజమాన్యానికి మూడేళ్లపాటు లీజుకివ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం మరో ఎనిమిది జిల్లా ఆస్పత్రులనూ ప్రైవేటుకు అప్పగించాలని తాజాగా నిర్ణయించింది. ‘ప్రైవేటు ఎంటర్‌ప్రెన్యూర్‌లను ప్రోత్సహించాలి, కొత్త మెడికల్ కళాశాలలు రావాలి’ అన్న పేరుతో జిల్లా ఆస్పత్రులను ప్రైవేటు యాజమాన్యాలకు లీజుకిచ్చి, దీని ద్వారా మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసుకునేందుకు సర్కారు ఊతమిస్తోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement