ఎంపీ సమక్షంలో తెలుగు తమ్ముళ్ల తన్నులాట! | aamanchi and potula sunitha members fight inpresence of mp | Sakshi
Sakshi News home page

Sep 9 2015 7:19 PM | Updated on Mar 21 2024 8:52 PM

వికలాంగులకు సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమంలో పచ్చ తమ్ముళ్ల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఎంపీ మాల్యాద్రి సమక్షంలో రెండు వర్గాలకు చెందిన తెలుగు తమ్ముళ్లు తున్నులాటకు దిగారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ హైస్కూల్ గ్రాండ్లో బుధవారం జరిగింది. అయితే ఎంపీ మాల్యాద్రి సమక్షంలోనే ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, పోతుల సునీత వర్గీయుల మధ్య వివాదం చెలరేగడం గమనార్హం. ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వారం రోజుల కిందటే టీడీపీలో చేరిన విషయం విదితమే

Advertisement
 
Advertisement

పోల్

Advertisement