ఆర్టీసీ బస్సు బోల్తా : 20 మందికి గాయాలు | 20 passengers injured in rtc bus overturned | Sakshi
Sakshi News home page

Oct 1 2015 1:41 PM | Updated on Mar 21 2024 5:25 PM

చిత్తూరు జిల్లా కుప్పం మండలం నడుమూరు వద్ద ఆర్టీసీ బస్సు గురువారం ఉదయం బోల్తా పడింది. ఈ ప్రమాదంతో 20 మంది ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement