అరోన్‌ ఫించ్‌ను తప్పించారు.. | Mumbai indians won the toss elected to bowl | Sakshi
Sakshi News home page

May 4 2018 8:18 PM | Updated on Mar 21 2024 7:44 PM

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా శుక‍్రవారం ఇక్కడ హోల్కర్‌ క్రికెట్‌ స్టేడియంలో కింగ్స్‌ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement