ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి

Jan 28 2026 10:02 AM | Updated on Jan 28 2026 10:02 AM

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి

బొంరాస్‌పేట: పండిత పరిషత్‌ కృషితోనే భాషా పండితుల అప్‌గ్రెడేషన్‌ సాధ్యమైందని రికగ్నైజ్డ్‌ ఉపాధ్యాయ పండిత పరిషత్‌ (రూప్‌ టీఎస్‌) జిల్లా ప్రధాన కార్యదర్శి ఎజాజ్‌ అహ్మద్‌ అన్నారు. మండల కేంద్రంలో ఆ సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో 2026 క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ మేరకు పండిత పరిషత్‌ అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగోన్నతల సమస్యలతో పాటు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం చేసిన కృషిని ప్రశంసించారు. కార్యక్రమంలో ఎంఈఓ హరిలాల్‌, సీహెచ్‌ఎం రవీందర్‌గౌడ్‌, ఆ సంఘం ఉపాధ్యక్షుడు వెంకటయ్య, మండలాధ్యక్షుడు మాధవరెడ్డి, ప్రధాన కార్యదర్శి నర్సింలు, మహిళాధ్యక్షురాలు రిజ్వానా బేగం, నాయకులు కృష్ణ, బాల్‌రాజ్‌, వందన, అంజు, మధుబాయి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement