HYD: ఈఎస్ఐ ఆస్పత్రిలో ఘోరం.. ముగ్గురి మృతి | Tragic Accident at Sanath Nagar ESI Hospital | Sakshi
Sakshi News home page

HYD: ఈఎస్ఐ ఆస్పత్రిలో ఘోరం.. ముగ్గురు కార్మికుల మృతి

Nov 24 2025 4:55 PM | Updated on Nov 24 2025 5:59 PM

Tragic Accident at Sanath Nagar ESI Hospital

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్‌లో సోమవారం  ఘోరం జరిగింది. ఆసుపత్రి బిల్డింగ్‌లో పనిచేస్తుండగా సెంట్రింగ్ కూలి ముగ్గురు కార్మికులు మృతిచెందారు. ఈఎస్‌ఐ(ESI) హాస్పిటల్ లోని ఎమర్జెన్సీ వార్డులో రెన్నోవేషన్ పనులు చేస్తుండగా స్లాబ్ ఉచ్చులు మీద పడ్డట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement