TS EDCET 2022 Results: టీఎస్ ఎడ్‌సెట్ ఫ‌లితాలు విడుద‌ల‌.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి

Telangana TS EdCET Result 2022 Out: Know how to check - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణలో బీఈడీ కోర్సులో ప్ర‌వేశానికి నిర్వ‌హించిన‌ టీఎస్ ఎడ్‌సెట్‌–2022 ఫలితాలను ఆగస్టు 26న విడుదల చేశారు. తెలంగాణ ఉన్న‌త విద్యా మండ‌లి కార్యాలయంలో సాయంత్రం 4.30 గంటలకు ఈ ఎడ్‌సెట్‌ ఫలితాలను విడుద‌ల చేశారు. కాగా టీఎస్‌ ఎడ్‌సెట్‌ పరీక్ష జూలై 26న జరిగింది. ఈ పరీక్షకు 38,091 మంది అభ్యర్థులు ధరఖాస్తు చేసుకోగా, 31,578 మంది హాజరయ్యారు.

ఫ‌లితాల‌ను సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్  ( www.sakshieducation.com )లో  చూడండి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top