KarreGutta: కర్రెగుట్టలో భారీ ఎన్‌కౌంటర్.. 22 మంది మావోల మృతి | Maoists In Karre Gutta Updates | Sakshi
Sakshi News home page

KarreGutta: కర్రెగుట్టలో భారీ ఎన్‌కౌంటర్.. 22 మంది మావోల మృతి

May 7 2025 10:32 AM | Updated on May 7 2025 10:49 AM

Maoists In Karre Gutta Updates

సాక్షి, ములుగు: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు కర్రెగుట్టల్లో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు ఆపరేషన్‌ కొనసాగుతోంది. బుధవారం భద్రతా బలగాలు జరిపిన  భారీ ఎన్‌ కౌంటర్‌లో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోల మృతిపై బస్తర్‌ ఐజీ,సీఆర్‌పీఎఫ్‌ఐసీ ధృవీకరించారు. ఎన్‌ కౌంటర్‌ జరిగిన ప్రాంతం నుంచి భారీ ఆయుధాలు,పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.  

 

Advertisement
 
Advertisement
Advertisement