HYD: గోల్డ్‌ షాపుల ఓనర్స్‌ ఇళ్లలో ఐటీ సోదాలు | IT Officials Raids In Hyderabad | Sakshi
Sakshi News home page

HYD: గోల్డ్‌ షాపుల ఓనర్స్‌ ఇళ్లలో ఐటీ సోదాలు

Sep 17 2025 7:47 AM | Updated on Sep 17 2025 8:48 AM

IT Officials Raids In Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరంలో మరోసారి ఐటీ అధికారులు.. సోదాలు చేపట్టారు. ప్రముఖ బంగారం షాపు యాజమానుల ఇళ్లలో బుధవారం ఉదయం నుంచి ఐటీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. బంగారం కొనుగోలులో ట్యాక్స్‌ చెల్లింపుల్లో భారీగా అవకతవకలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. దీంతో, 15 బృందాలు రంగంలోకి దిగి.. సోదాలు చేస్తున్నారు. అటు.. వరంగల్‌లో సైతం తనిఖీలు జరుగుతున్నట్టు తెలిసింది. ఈ ఐటీ సోదాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement