తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక ఉత్తర్వులు..

Day and Night Postmortem Will be Conducted in Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవలే కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన కొత్త పోస్టుమార్టం ప్రోటోకాల్ నిబంధనలను తెలంగాణలో అమలు చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇకపై తెలంగాణలో డే అండ్‌ నైట్‌ పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.

చదవండి: (ఒకే వేదికపై రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు..)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top