
దొంతి మాధవరెడ్డి మాతృమూర్తి సంస్మరణ కార్యక్రమానికి హాజరు
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డి బుధ వారం హనుమకొండ జిల్లాకు వెళ్లనున్నారు.
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాతృ మూర్తి సంస్మరణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సీఎం హనుమకొండకు వెళ్తున్నా రని, ఈ కార్యక్రమం అనంతరం ఆయన హైదరాబాద్కు తిరిగి వస్తారని సీఎంఓ మంగళవారం వెల్లడించింది.