తలశిలకు జిల్లా నాయకుల పరామర్శ | - | Sakshi
Sakshi News home page

తలశిలకు జిల్లా నాయకుల పరామర్శ

Feb 24 2026 7:52 AM | Updated on Feb 24 2026 7:52 AM

తలశిలకు జిల్లా నాయకుల పరామర్శ

తలశిలకు జిల్లా నాయకుల పరామర్శ

నరసన్నపేట : ఎమ్మెల్సీ, వైఎస్సార్‌ సీపీ నాయకుడు తలశిల రఘురాం కుటుంబాన్ని విజయవాడలోని ఆయన నివాసంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ ఆధ్వర్యంలో పలువురు నాయకులు సోమవారం కలిసి పరామర్శించారు. రఘురాం తండ్రి చంద్రశేఖరరావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో కృష్ణదాస్‌, ఎచ్చెర్ల, ఆమదాలవలస, టెక్కలి నియోజకవర్గాల సమన్వయకర్తలు గొర్లె కిరణ్‌కుమార్‌, చింతాడ రవికుమార్‌, పేరాడ తిలక్‌ పరామర్శించారు. వీరి వెంట రణస్థలం మండల పార్టీ అధ్యక్షుడు గొర్లె శ్రీనివాసరావు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement