రైతులపై పాశవికంగా దాడి చేశారు: జగదీశ్‌రెడ్డి | Telangana: Jagadish Reddy Speech Over Brutal Attack On Farmers | Sakshi
Sakshi News home page

రైతులపై పాశవికంగా దాడి చేశారు: జగదీశ్‌రెడ్డి

Nov 17 2021 2:40 AM | Updated on Nov 17 2021 2:40 AM

Telangana: Jagadish Reddy Speech Over Brutal Attack On Farmers - Sakshi

సూర్యాపేట: బండి సంజయ్‌ రెండోరోజు పర్యటనలో ఆయన వెంట వచ్చిన గూండాలు రైతుల మీద పాశవికంగా దాడి చేశారని, ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని విద్యుత్‌మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తుందా.. లేదా.. అని నిలదీసినందుకే గూండాయిజానికి పాల్పడ్డారని ఆరోపించారు. దాడులను తిప్పికొట్టిన ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగానికి జగదీశ్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement