MLA Dwarampudi Chandrasekhar Reddy Challenge To Chandrababu Naidu - Sakshi
Sakshi News home page

‘ఓడిపోతే రాజకీయాలు వదిలేస్తాననే మాటపై బాబు నిలబడాలి’

Nov 21 2022 7:31 PM | Updated on Nov 21 2022 8:05 PM

MLA Dwarampudi Chandrasekhar Reddy Challenge To Chandrababu - Sakshi

కాకినాడ: 2024 ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయాలు వదిలేస్తానని చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటపై నిలబడాలని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి చాలెంజ్‌ చేశారు.

ఓడిపోతే రాజకీయాలు వదిలేస్తానని అన్నావు కదా.. ఆ మాటపైనే నిలబడాలని సవాల్‌ విసురుతున్నానన్నారు ద్వారంపూడి. ‘ 2019 ఎన్నికల్లో బైబై బాబు నినాదంతో ప్రజల ముందుకు వెళ్లాం.. 2024 ఎన్నికల్లో గుడ్‌ బై బాబు నినాదంతో వెళ్తాం’ అని ద్వారంపూడి స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement