ఉల్లంఘనులను వదలం | - | Sakshi
Sakshi News home page

ఉల్లంఘనులను వదలం

Sep 23 2024 2:24 AM | Updated on Sep 23 2024 1:12 PM

ఉల్లంఘనులను వదలం

ఉల్లంఘనులను వదలం

మిమ్నల్ని ఎవరూ చూడటం లేదంటూ ట్రిపుల్‌ రైడింగ్‌, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ బైక్‌ నడపడం, ఇతర ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారా? అయితే మీకు ఫైన్‌ పడినట్లే. జయపురంలో ఇటీవల సీసీ కెమెరాల పర్యవేక్షణలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 

అక్కడి నుంచే ఉల్లంఘనులను గుర్తించి జరిమానా విధిస్తున్నారు. శనివారం ఒక్కరోజే 18 మందికి ఫైన్‌ విధించినట్లు పట్టణ పోలీసు అధికారి రశ్మీరంజన్‌ దొలాయి ఆదివారం వెల్లడించారు.

– జయపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement