27న ముఖ్యమంత్రులతో మోదీ భేటీ | PM Naredra Modi to Hold Meeting with CMs on July 27 | Sakshi
Sakshi News home page

27న ముఖ్యమంత్రులతో మోదీ భేటీ

Jul 25 2020 6:20 AM | Updated on Jul 25 2020 7:55 AM

PM Naredra Modi to Hold Meeting with CMs on July 27 - Sakshi

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 27వ తేదీన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. దేశంలో కరోనా తాజా పరిస్థితి, బాధితులకు అందుతున్న వైద్య సేవలు, రాష్ట్రాల సన్నద్ధత, వైరస్‌ నియంత్రణ చర్యలు, అన్‌లాక్‌ 3.0పై చర్చించనున్నట్లు సమాచారం. భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్న సంగతి తెలిసిందే.  

Advertisement
 
Advertisement
Advertisement