త్రివిధ దళాదిపతులతో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ భేటీ | Defence Minister Rajnath Singh Reviews Meeting Over Security Situation With Defence Navy And Army Chiefs | Sakshi
Sakshi News home page

త్రివిధ దళాదిపతులతో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ భేటీ

May 13 2025 12:17 PM | Updated on May 13 2025 1:31 PM

Defence Minister Rajnath Singh reviews security situation

ఢిల్లీ: ఆపరేషన్‌ సిందూర్‌పై ప్రధాని నరేంద్రమోదీ కీలక ప్రకటన చేసిన వేళ..కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో కీలక సమావేశం ప్రారంభమైంది.

ఈ సమావేశంలో రాజ్‌నాథ్‌ సింగ్‌తో త్రివిధ దళాదిపతులు, డిఫెన్స్‌ సెక్రటరీ,సీడీఎస్‌ అనిల్‌ చౌహాన్‌ హాజరయ్యారు. ఈ కీలక భేటీలో కాల్పుల విరమణ, సరిహద్దుల్లో తాజా పరిస్థితుల గురించి చర్చ జరే అవకాశం ఉంది.    

మధ్యాహ్నం 3గంటలకు రక్షణ శాఖ ప్రెస్‌మీట్‌ నిర్వహించనుంది. ఈ ప్రెస్‌మీట్‌లో ఆపరేషన్‌ సిందూర్‌పై వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. పాక్‌ ఎయిర్‌ బేస్‌ ధ్వంసంపై కీలక విషయాలు  వెల్లడించనుంది. పాకిస్తాన్‌ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో రక్షణ శాఖ బ్రీఫింగ్‌ ఇవ్వనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement