12-04-2021
Apr 12, 2021, 14:10 IST
20వ తేదీ వరకు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు 144వ సెక్షన్ అమల్లో ఉంటుంది.
...
12-04-2021
Apr 12, 2021, 11:49 IST
సాక్షి, ముంబై: దేశంలో కరోనా వైరస్ మహమ్మారి రికార్డు స్థాయి కేసులతో బెంబేలెత్తిస్తోంది. రోజు రోజుకు మరణాల సంఖ్య కూడా పెరుగుతూ...
12-04-2021
Apr 12, 2021, 10:42 IST
కోర్టులోని సగం మంది సిబ్బంది వైరస్ బారినపడటంతో ఇక మీదట వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటి నుంచే కేసులను విచారించాలని న్యాయమూర్తులు నిర్ణయించినట్లు...
12-04-2021
Apr 12, 2021, 10:32 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ రోజురోజుకు మరింత ఉధృతమవుతోంది. రోజుకు లక్షకుపైగా గత కొన్ని రోజులుగా భయాందోళనలు పుట్టిస్తున్న మహమ్మారి దేశంలో సుమారు 1.7...
12-04-2021
Apr 12, 2021, 09:38 IST
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాల్చిన వేళ కోవిడ్–19పై అతి పెద్ద యుద్ధం ప్రారంభమైందని ప్రధానమంత్రి...
12-04-2021
Apr 12, 2021, 09:32 IST
సాక్షి,ముంబై: రెండో దశలో దేశంలో విస్తరిస్తున్న కరోనా వైరస్, అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో స్టాక్మార్కెట్ ఆరంభంలోనే భారీ పతనాన్ని...
12-04-2021
Apr 12, 2021, 09:18 IST
రెండో దశ విజృంభిస్తోంది. అయినా ఈ మహమ్మారిపై అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు.
12-04-2021
Apr 12, 2021, 09:03 IST
ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్.సి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన భార్య, నటి ఖుష్బూ సోషల్ మీడియా...
12-04-2021
Apr 12, 2021, 08:10 IST
వ్యాక్సిన్ల కోసం జిల్లాల నుంచి కలెక్టర్లు, వైద్యాధికారులు ఉన్నతాధికారులకు ఫోన్లు చేస్తున్నారు. దీనిపై ఏం చేయాలో వారికి అంతుపట్టడం లేదు
...
12-04-2021
Apr 12, 2021, 06:48 IST
చెన్నై: నటుడు రజినీకాంత్ రాజకీయాల గురించి పదిహేనేళ్ల క్రితం చెప్పానని రాజగురు బ్రహ్మశ్రీ గురువాయూర్ సూర్యన్ నంబూద్రి స్వామి పేర్కొన్నారు. అంతే...
12-04-2021
Apr 12, 2021, 02:01 IST
కరోనా కొత్త మ్యూటెంట్లపై వ్యాక్సిన్ ఎలా పని చేస్తుందన్న దానిపైనే భారత్, ప్రపంచ దేశాల భవిష్యత్ ఆధారపడి ఉందని వారు...
12-04-2021
Apr 12, 2021, 01:17 IST
వ్యాక్సిన్ల పనితీరుపై విషం గక్కిన చైనా, తమ దేశంలో తయారైన టీకా డోసుల్ని భారీగా...
11-04-2021
Apr 11, 2021, 20:04 IST
సొంత రాష్ట్ర ప్రజల ప్రాణాలను కాపాడటానికి పంజాబ్ ప్రభుత్వం చేస్తున్న ఈ భారీ ప్రచారంలో పాలుపంచుకునే అవకాశం వచ్చినందుకు ఆనందంగా...
11-04-2021
Apr 11, 2021, 17:16 IST
సాక్షి, అమరావతి : గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 31,719 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,495 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయ్యింది....
11-04-2021
Apr 11, 2021, 14:56 IST
సాక్షి, కామారెడ్డి/బోధన్: మహారాష్ట్రలో పంజా విసురుతోన్న కోవిడ్ మహమ్మారి ఉమ్మడి జిల్లాలోనూ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆంక్షలు లేకుండా సాగుతోన్న...
11-04-2021
Apr 11, 2021, 10:30 IST
‘టీకా ఉత్సవ్’ లో అధిక సంఖ్యలో ప్రజలు వ్యాక్సిన్ వేసుకోవాలంటూ పలు రాష్ట్రాలు ప్రజలను కోరాయి.
11-04-2021
Apr 11, 2021, 08:19 IST
కరోనా కారణంగా ఇప్పటికే ఇండియన్ మూవీస్ రిలీజ్లు వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. తాజాగా హాలీవుడ్ సినిమాలు కూడా ఇదే...
11-04-2021
Apr 11, 2021, 06:02 IST
న్యూఢిల్లీ: భారత్లో కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్ చెప్పారు. దేశంలో కేవలం 85 రోజుల్లో...
11-04-2021
Apr 11, 2021, 05:52 IST
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశానికి ఊపిరాడనివ్వకుండా చేస్తోంది. ఏ రోజుకారోజు పాత రికార్డులు తుడిచిపెట్టుకుపోతున్నాయి. గత 24 గంటల్లో 1,45,384...
11-04-2021
Apr 11, 2021, 04:50 IST
సాక్షి, న్యూఢిల్లీ: డిమాండ్కి తగ్గట్టుగా కోవిడ్ టీకాల పంపిణీ లేకపోవడంతో టీకా వేయించుకోవడానికి వచ్చిన ప్రజలు వ్యాక్సినేషన్ కేంద్రాల నుంచి...
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి