మన్ననూర్‌ ఐటీడీఏ స్వరూపం.. | - | Sakshi
Sakshi News home page

మన్ననూర్‌ ఐటీడీఏ స్వరూపం..

Jun 8 2026 9:53 AM | Updated on Jun 8 2026 9:53 AM

పోస్టులు భర్తీ చేయలేదు..

మన్ననూర్‌ ఐటీడీఏను 2015 నుంచి ఒకే ఒక్కరితో నెట్టుకొస్తున్నారు. ఈ విషయమై ఎన్నోసార్లు గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. దీని వల్ల చెంచులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. అధికారులు లేకపోవడంతో సకాలంలో పనులు కావడం లేదు. బడ్జెట్‌ కేటాయింపులు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి.

– శ్రీనివాసులు, ఆదివాసీ చెంచు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు

నల్లమల లోతట్టు చెంచుపెంటలో చెంచుల ఆవాసాలు

గిరిజన జనాభా 14,436

గ్రామాలు 173

చెంచు కుటుంబాలు 4,041

మండలాలు

25

మొత్తం పోస్టులు (అన్ని విభాగాల్లో కలిపి) 20

ప్రస్తుత ఖాళీలు (అన్ని విభాగాల్లో కలిపి) 19

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement