హైదరాబాద్ నుంచి ఒడిశాకు 60 టైర్లతో కూడిన భారీ వాహనంలో భారీ బైలర్ యంత్రాన్ని తరలిస్తున్నారు. శనివారం నర్సాపూర్లో రహదారిపై వాహనాన్ని కొద్దిసేపు నిలిపి ఉంచగా, వాహనదారులు, స్థానికులు ఆసక్తిగా చూశారు.
మండలంలోని రెడ్డిపల్లి సమీపంలో ఉన్న ఓ రైస్ మిల్లుకు అధికారులు ధాన్యం కేటాయించారు. అయితే అన్లోడ్ చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో మెదక్– హైదరాబాద్ జాతీయ రహదారిపై లారీలు భారీగా నిలిచిపోయాయి. రోజుల తరబడి అన్లోడ్ కాకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. – నర్సాపూర్ రూరల్
లోడ్ దించరు..
లారీ పంపరు


