ఇంటర్‌ యూనివర్సిటీ చెస్‌ పోటీలకు పయనం | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ యూనివర్సిటీ చెస్‌ పోటీలకు పయనం

Feb 28 2026 8:33 AM | Updated on Feb 28 2026 8:33 AM

ఇంటర్‌ యూనివర్సిటీ చెస్‌ పోటీలకు పయనం

ఇంటర్‌ యూనివర్సిటీ చెస్‌ పోటీలకు పయనం

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ఇంటర్‌ యూనివర్సిటీ చెస్‌ పోటీలకు పీయూ బాలుర జట్టు శుక్రవారం బయలుదేరి వెళ్లింది. తమిళనాడులోని భారతీ దాసన్‌ యూనివర్సిటీలో వచ్చే నెల 2 నుంచి 6వ తేదీ వరకు జరగనున్న పోటీల్లో పీయూ జట్టు పాల్గొననుంది. ఈ మేరకు జట్టు సభ్యులకు పీయూ వీసీ శ్రీనివాస్‌, రిజిస్ట్రార్‌ రమేష్‌బాబు ట్రాస్‌షూట్‌లు అందజేశారు. యూనివర్సిటీ పోటీల్లోనూ ప్రతిభ కనబరిచి గోల్డ్‌ మెడల్‌ తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పీడీ శ్రీనివాస్‌, ఆనంద్‌బాబు, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement