7
భీమేశ్వరా పాహిమాం
వేములవాడ: భీమేశ్వరస్వామిని ఆదివారం 35 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తుల ద్వారా రూ.41 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
నృసింహుని సేవలో కలెక్టర్
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామిని ఆదివారం కరీంనగర్ కలెక్టర్ చిత్రమిశ్రా కు టుంబ సమేతంగా దర్శించుకున్నారు. సూపరింటెండెంట్ శ్రీనివాస్ స్వామివారి ప్రసాదం అందజేశారు.
సోమవారం శ్రీ 17 శ్రీ ఆగస్టు శ్రీ 2026


