గరిష్టం/కనిష్టం
32.0/25.0
శుక్రవారం శ్రీ 24 శ్రీ జూలై శ్రీ 2026
7
కాజీపేట–బల్హర్షా మూడో రైల్వేలైన్ పనులను ఈ నెల 22న పూర్తి చేశారు. కమిషనర్ ఆఫ్ రైల్వే సెఫ్టీ మాధవి, డీఆర్ఎం గోపాలకృష్ణన్ సమక్షంలో ట్రయల్రన్ నిర్వహించారు. పూర్తిస్థాయి అందుబాటులోకి తెచ్చామని ప్రకటించారు. – 8లోu
నగరంలోని భగత్నగర్ చోరీ కేసులో పోలీసులు దర్యాప్తులో వేగం పెంచారు. కేసులో కీలక పురోగతి కోసం ఓ బృందం యూపీలోని మీరట్ చేరుకోగా.. మిగితావారు వరంగల్– హైదరాబాద్ హైవేలో సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. – 8లోu


