మంగళవారం శ్రీ 26 శ్రీ ఆగస్టు శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

మంగళవారం శ్రీ 26 శ్రీ ఆగస్టు శ్రీ 2025

Aug 26 2025 7:56 AM | Updated on Aug 26 2025 7:56 AM

మంగళవ

మంగళవారం శ్రీ 26 శ్రీ ఆగస్టు శ్రీ 2025

మంగళవారం శ్రీ 26 శ్రీ ఆగస్టు శ్రీ 2025 ఉద్యోగుల జంగ్‌ సైరన్‌

న్యూస్‌రీల్‌

సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని ఉద్యోగులు ఫైర్‌ అయ్యారు. సోమవారం ఎంప్లాయీస్‌ జేఏసీ చైర్మన్‌, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి, టీజీవో జిల్లా అధ్యక్షుడు, జేఏసీ కన్వీనర్‌ మడిపల్లి కాళీచరణ్‌గౌడ్‌ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో జంగ్‌ సైరన్‌ పోస్టర్‌ ఆవిష్కరించారు. వచ్చేనెల ఒకటిన పెన్షన్‌ విద్రోహ దినంగా పాటిస్తూ, ప్రభుత్వ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకావాలని పిలుపునిచ్చారు. 9న టీఎన్జీవోస్‌ కమ్యూనిటీ హాల్‌లో మధ్యాహ్నం 3 గంటలకు ఉద్యోగుల చైతన్య సదస్సు జరుగుతుందని తెలిపారు. ఆందోళనలకు ఉద్యోగులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. – కరీంనగర్‌ అర్బన్‌

మంగళవారం శ్రీ 26 శ్రీ ఆగస్టు శ్రీ 20251
1/1

మంగళవారం శ్రీ 26 శ్రీ ఆగస్టు శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement