సివిల్‌ ఇంజనీరింగ్‌ బీఓఎస్‌గా శ్రీకాంత్‌ | - | Sakshi
Sakshi News home page

సివిల్‌ ఇంజనీరింగ్‌ బీఓఎస్‌గా శ్రీకాంత్‌

May 14 2025 1:03 AM | Updated on May 14 2025 1:03 AM

సివిల్‌ ఇంజనీరింగ్‌ బీఓఎస్‌గా శ్రీకాంత్‌

సివిల్‌ ఇంజనీరింగ్‌ బీఓఎస్‌గా శ్రీకాంత్‌

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూ నివర్సిటీ సివిల్‌ ఇంజ నీరింగ్‌ విభా గం బోర్డు ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్‌గా కాకతీయ ఇ నిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌(కిట్స్‌),వరంగల్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎం.శ్రీకాంత్‌ను నియమిస్తూ మంగళవారం కేయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ వి.రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఆ బాధ్యతలను నిర్వర్తించిన కేయూ ఇంజనీరింగ్‌ కళాశాల అసిస్టెంట్‌ ప్రొఫె సర్‌ డాక్టర్‌ సీహెచ్‌ రాధిక నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు.వీసీ కె.ప్రతాప్‌రెడ్డి.. శ్రీకాంత్‌కు ఉత్తర్వులు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement