Visakhapatnam: Twist In Mother And Two Children Suicide Case - Sakshi
Sakshi News home page

తల్లి, ఇద్దరు పిల్లల ఆత్మహత్య కేసులో ట్విస్ట్

Aug 9 2023 10:41 AM | Updated on Aug 9 2023 11:02 AM

Twist In Suicide Case Of Mother And Two Children In Visakhapatnam - Sakshi

తల్లి, ఇద్దరు పిల్లల ఆత్మహత్య కేసులో ట్విస్ట్ చేసుకుంది.

సాక్షి, విశాఖపట్నం: తల్లి, ఇద్దరు పిల్లల ఆత్మహత్య కేసులో ట్విస్ట్ చేసుకుంది. పెద్దమ్మ వేధింపులు తాళలేక ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. అక్రమ సంబంధం వేధింపులు తాళలేక ఇద్దరు పిల్లలతో సహా సంపులో పడి సంధ్య బలవన్మరణానికి పాల్పడింది.

దంపతులు బొబ్బిలి నుంచి విశాఖ రాగా, విశాఖ వచ్చిన పెద్దమ్మ పార్వతీ వేధింపులు ఆగలేదు. సంధ్య భర్తను పోలీసులు విచారిస్తున్నారు.
చదవండి: నా భార్య దొంగతనాలు చేస్తోంది.. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement