ఘరానా మోసం.. ఐటీ అధికారినంటూ టోకరా

Cheating In The Name Of IT Officer In Adilabad District - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో ఘరానా మోసం జరిగింది. ఐటీ అధికారినంటూ జువెల్లరీ షాపు యజమానికి టోకరా వేశాడు. ఆన్‌లైన్‌లో మనీ సెండ్‌ చేశానంటూ నగలతో ఆ కేటుగాడు ఉడాయించాడు. దీంతో ఆ షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top